హమాలి కార్మికులకు మజ్జిగ పాకెట్ల పంపిణీ

79చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పోతారెడ్డి పేట వద్ద హమాలి పనులు నిర్వహిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి మజ్జిగ పాకెట్లను అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా హమాలీ కార్మికులను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్