హమాలీలతో ముచ్చటించిన పొన్నం ప్రభాకర్

68చూసినవారు
హుస్నాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హమాలీ కూలీలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. హమాలీల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కరీంనగర్ ఎంపీ స్థానంలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 1వ వార్డు కేబీ కాలనీలో ప్రచారంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్