కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్

75చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ ఎంపీగా ఇలా గెలుస్తారని ప్రశ్నించిన కేసీఆర్ ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్