రైతు సత్యగ్రహ దీక్షను విజయవంతం చేయాలి

68చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పట్టణ కేంద్రంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుమల రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఏప్రిల్ 5న సిద్దిపేట ఆర్ డి ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి రైతు
సత్యగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు గంగడి మోహన్ రెడ్డి పాల్గొననున్నారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్