ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం

552చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు జాతర అయిపోయేంతవరకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం పట్ల టిపిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ఉచిత భోజన వసతి కల్పించడానికి ముందుకు వచ్చిన హుస్నాబాద్ వర్తక వాణిజ్య దుకాణ సముదాయాల సంఘాలు, యజమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్