సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

84చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం ఉదయం బాధితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. మూడున్నర లక్షల విలువైన 14 చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు. కాంగ్రెస్ నాయకులు వేన్న రాజు కుమార్. శ్రీనివాస్. సంపత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్