తాగునీటి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తా

55చూసినవారు
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎస్ డి ఎప్ నిధుల ద్వారా ముంజురైన నూతన బోరు బావి తవ్వక పనులను శనివారం రోజున ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గం లో తాగునీటి సమస్యతో తీరా ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి సమస్య తలెత్తకుండా బోరు భావులు తవ్విచడం జరుగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్