సిద్దిపేట: డ్రంకన్ డ్రైవ్లో 31 మందికి జరిమానా

81చూసినవారు
సిద్దిపేట: డ్రంకన్ డ్రైవ్లో 31 మందికి జరిమానా
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి నడిపిన 31 మందికి రూ. 17, 600 జరిమానా విధిస్తూ సిద్దిపేట న్యాయమూర్తి వి. శ్రావణి తీర్పును ఇచ్చారని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని ఆయా ఏరియాల్లో వాహనాలు తనిఖీ చేయగా, 31 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారన్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు CI తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్