ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

307చూసినవారు
ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాత్రి పండగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :