పారాలింపిక్స్‌ జావెలిన్ త్రోలో భారత్‌కు సిల్వర్ మెడల్

80చూసినవారు
పారాలింపిక్స్‌ జావెలిన్ త్రోలో భారత్‌కు సిల్వర్ మెడల్
పారిస్-పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జావెలిన్ త్రోయర్ నవదీప్ పురుషుల F41 ఈవెంట్‌లో శనివారం సిల్వర్ మెడల్ సాధించారు. 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. మొదటి త్రో సమయంలో నవదీప్ బోల్తా పడ్డాడు. తిరిగి పుంజుకుని తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ ఈవెంట్‌లో 47.64 మీటర్ల త్రోతో ఇరాన్‌కు చెందిన బీట్ సడ్గే గోల్డ్ మెడల్ సాధించాడు.

సంబంధిత పోస్ట్