రేషన్ బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయాలి

76చూసినవారు
రేషన్ బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయాలి
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. శనివారం మంథని మండలంలోని పలు రేషన్ షాపులను ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. మైదుపల్లిలో రేషన్ షాప్ నం. 29 తనిఖీ చేయగా 3. 60 క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా, గుమ్మనూరులో రేషన్ షాప్ నెం. 5 తనిఖీ చేయగా 10 క్వింటాళ్లు తక్కువగా గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్