వేములవాడ: గాయత్రి హోమం

71చూసినవారు
గాయత్రి హోమాన్నివేములవాడ ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు లక్ష్మిరాజం, సుధాకర్ చారి శాస్త్రోక్తంగా చేస్తున్నారు. ఈ హోమంలో పాల్గొన్న, హోమాన్ని చేసిన పుణ్య ఫలాలు లభిస్తాయని పండితులు అర్చకులు వెల్లడించారు. లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్