సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్ (వీడియో)

60చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్‌రన్‌లో పాల్గొని అధికారులతో కలసి పంప్ హౌస్ మోటార్ల పనితీరును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయి. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది.

సంబంధిత పోస్ట్