'త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్'

83చూసినవారు
'త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్'
త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్