నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

81చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 139.58 పాయింట్లు క్షీణించి 65,655.15 వద్ద, నిఫ్టీ 37.80 పాయింట్లు క్షీణించి 19,694 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, M & M, బజాజ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టపోగా, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్‌టెల్, HCL టెక్నాలజీస్, విప్రో షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్