దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 139.58 పాయింట్లు క్షీణించి 65,655.15 వద్ద, నిఫ్టీ 37.80 పాయింట్లు క్షీణించి 19,694 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో
అదానీ ఎంటర్ప్రైజెస్, M & M, బజాజ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టపోగా, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్, విప్రో షేర్లు లాభపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద ముగిసింది.