వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి

22132చూసినవారు
వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై మంగళవారం రాళ్ల దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. అయితే రాళ్ల దాడి జరిగిన విషయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.