మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి డ్రా

70చూసినవారు
మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి డ్రా
హుజూర్ నగర్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న నాన్ మైనార్టీ విద్యార్థులను డ్రా పద్ధతిలో శనివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఎంపిక నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించామన్నారు. బీసీ10, ఎస్సీ, 5, ఎస్టీ5, ఓసి 2 సీట్లకు ఎంపిక చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహనా బేగం ఉన్నారు.