గంజాయి ముఠా అరెస్ట్.. ఇద్దరు పరారి

540చూసినవారు
హుజూర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న వారిని, గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో హుజూర్నగర్ ఎస్ఐ ముత్తయ్య తో కలిసి సీఐ చరమంద రాజు వివరాలు వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చెయ్యగా, ఇద్దరు పరారిలో ఉన్నట్టు తెలిపారు. 235 గ్రామలు గంజాయి, ఆరు సెల్ ఫోన్ లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. asi బలరాం రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్