గరిడేపల్లిలో 41. 7° ఉష్ణోగ్రత నమోదు

561చూసినవారు
జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం గరిడేపల్లిలో 41. 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హుజూర్నగర్ 40. 6, పాలకీడు 39. 0 మేల్లచెరువు 37. 7 నేరేడుచర్ల 37. 3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :