రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

1908చూసినవారు
దిల్లీకి రోజుకు రూ. 200 కోట్లు ముడుపులు చెల్లించి పదవులు కాపాడుకుంటున్నారని, ప్రజలను కరవు నుంచి కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం హుజూర్ నగర్ లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడాతూ కనీసం రైతుబంధును వేయలేకపోయారని విమర్శించారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్