50 క్వింటాళ్ల పిడిఎస్ పట్టివేత

69చూసినవారు
అక్రమంగా ఓఇంట్లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని మెల్లచెరువు మండలంలో గురువారం పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన శగం రెడ్డి కోటిరెడ్డి ఇంట్లో ఇంట్లో బియ్యం నిల్వ చేసారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బంది కలిసి ఆ ఇంటిపై దాడి చేసి 50 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్