పిఎస్ హెచ్ఎమ్ పోస్టులను మంజూరు చేయాలి

83చూసినవారు
పిఎస్ హెచ్ఎమ్ పోస్టులను మంజూరు చేయాలి
ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు పోస్టులను మంజూరు చేయాలని టిపిటిఎఫ్ కోదాడ మండల శాఖ అధ్యక్షులు బడుగుల సైదులు ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ, ప్రమోషన్లను అక్రమాలకు లేకుండా పారదర్శకంగా మెరిట్ లిస్టులను తయారు చేసి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను, డిఎలను వెంటనే మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్