సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ, ఆరవ తేదీన తుక్కుగూడ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.