![](https://media.getlokalapp.com/cache/a3/8a/a38a2501a5ba7136c70ff1c3d96aeebe.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
పెరిగిన ఉష్ణోగ్రతలు నిర్మానుషంగా రహదారులు..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా, ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గురువారం రోజు ఉదయం సమయంలో 8 సమయానికి 31 డిగ్రీల సెల్సియస్, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం సమయంలోనే రహదారులన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రతకి బయటికి వెళ్లడానికి ప్రయాణికులు సాహసం చేయడం లేదు.