TG: మూసీ పునరావాస మహిళలకు రూ. 3.44 కోట్ల పంపిణీ (వీడియో)

56చూసినవారు
మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు శుక్రవారం మంత్రి సీతక్క చెక్కులు అందజేశారు. 17 గ్రూపుల నుంచి రూ. 3.44 కోట్ల చెక్కులను 172 మంది మహిళలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో MIM ఎమ్మెల్యేలు బలాలా, కౌసర్ మోయినుద్దీన్, HYD డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సేర్ప్ CEO దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్