చనిపోయిన మహిళ లేచి కూర్చుంది!

260450చూసినవారు
చనిపోయిన మహిళ లేచి కూర్చుంది!
బీహార్‌లో ఫిబ్రవరి 12న ఆశ్చర్యకర ఘటన జరిగింది. బెగుసరాయ్‌కు చెందిన రాంవతి దేవి అనే వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయిందని అక్కడి వైద్యులు ప్రకటించారు. అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా, అకస్మాత్తుగా ఆమె లేచి కూర్చుంది. తొలుత కుటుంబ సభ్యులు భయపడ్డారు. తర్వాత ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :