టిఫిన్ పెట్టలేదని తల్లిని చంపిన కొడుకు

51చూసినవారు
టిఫిన్ పెట్టలేదని తల్లిని చంపిన కొడుకు
కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిని టిఫెన్ పెట్టమని కొడుకు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కొడుకు కనికరం లేకుండా తల్లిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడు నేరుగా అక్కడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయిందని నిర్దారించారు. బాలుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్