తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా
షాద్నగర్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తల్లిపై కుమారుడు దాడి చేయడంతో చనిపోయింది. రాత్రి విచక్షణారహితంగా తల్లిపై దాడి చేయడంతో తెల్లవారేసరికి సుగుణమ్మ చనిపోయి ఉంది.
దీంతో తల్లి అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం
చేశాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.