వండిన మరుసటి రోజు రుచి పెరిగే ఆహారాలు ఇవే..!

56చూసినవారు
వండిన మరుసటి రోజు రుచి పెరిగే ఆహారాలు ఇవే..!
మిగిలిపోయిన బిర్యానీని రాత్రి ఫ్రిజ్ లో ఉంచి మరుసటి రోజు తింటే దాని రుచి పెరుగుతుంది. కొన్ని రకాల మసాలాలు ముక్క, రైస్ కు బాగా పట్టడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే చికెన్, మటన్, పనీర్, కాబూలీ శనగలు, క్యారెట్ హల్వాా, రాజ్మా, దాల్ మఖానీ, సాంబార్ మరుసటి రోజు తింటే చాలా రుచిగా ఉంటాయి. మరి మీరూ ఓ సారి రుచి చూసి చెప్పండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్