*కొండపల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.
*తాత పైడితల్లినాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు.
*తండ్రి కొండలరావు మండల పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
*సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసిన శ్రీనివాస్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
*ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు.