మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత్‌ తొలి మ్యాచ్‌

81చూసినవారు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత్‌ తొలి మ్యాచ్‌
భారత మహిళల క్రికెట్ జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్ధమైంది. శుక్రవారం హర్మన్‌ప్రీత్‌ సేన.. గ్రూప్-ఎ మ్యాచులో న్యూజిలాండ్‌ జట్టుతో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచే జట్టుకే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి భారత జట్టు తొలి పోరులో సత్తా చాటి శుభారంభం చేయడం కీలకం.

సంబంధిత పోస్ట్