TS: పిడుగుపాటుకు ముగ్గురు మృతి (వీడియో)

117758చూసినవారు
తెలంగాణలో పిడుగుపాటు ముగ్గురు వ్యక్తులు, రెండు ఎడ్లు మృతి చెందాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ఏటూరునాగారంలో రైతు బాస బుల్లయ్య (46), జనగామ జిల్లా రఘునాథపల్లిలో రైతు దాసరి అజయ్(39) పిడుగు పాటుకు చనిపోయారు. ఏటూరునాగారంలో వర్షం దాటికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అటు జనగామ జిల్లా రఘునాథపల్లి(M) కోడూరులో పిడుగుపాటుకు రైతు దాసరి అజయ్ తో పాటు రెండు ఎడ్లు మృతి చెందాయి.

ట్యాగ్స్ :