శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక పిలుపు

72చూసినవారు
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక పిలుపు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి కీలక సూచనలు చేశారు. లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న వేళ పవిత్ర హోమాన్ని సోమవారం ఉదయం టీటీడీ నిర్వహించింది. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.. 'ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ' మంత్రాలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్