ఆన్లైన్ డిగ్రీ కోర్సులు అందిస్తున్న సంస్థలను యూజీసీ హెచ్చరించింది. విదేశీ ఇన్స్టిట్యూట్లతో కలిసి డిగ్రీ, డిప్లొమా కోర్సులను అందిస్తున్న కొన్ని ఎడ్టెక్ కంపెనీలకు కమిషన్ గుర్తింపు ఇవ్వదని చెప్పింది. దీనిపై
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎడ్టెక్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.