VIDEO: ఓటు వేసిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు

1678745చూసినవారు
పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య భారతి రెడ్డి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలతో కలిసి ఓటు వేశారు. ఓటు వేయడం కోసం వైఎస్ జగన్ కుమార్తెలు విదేశాల నుంచి పులివెందులకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మీరు లబ్ధిపొందారని భావిస్తే మన ప్రభుత్వానికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు జగన్.