VIDEO: హిందూపురంలో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణ

61చూసినవారు
ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తరువాత బాలకృష్ణ మాట్లాడుతూ 'భావితరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియం చేసుకోవాలని సూచించారు.'

సంబంధిత పోస్ట్