వైసీపీ ఏజెంట్‌పై క‌త్తితో దాడి

55649చూసినవారు
వైసీపీ ఏజెంట్‌పై క‌త్తితో దాడి
ఏపీలో ఎన్నిక‌లు ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీస్తున్నాయి. తాజాగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించిన గుడిపాల మండలంలోని మండి కృష్ణాపురం పంచాయతీలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ నాయ‌కుడు చంద్ర.. వైసీపీ ఏజెంట్ సురేష్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ప్ర‌మాదంలో సురేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డిని వ్య‌క్తిని స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

సంబంధిత పోస్ట్