హ్యాకింగ్ కి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

1384చూసినవారు
హ్యాకింగ్ కి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ హ్యాక్ కావడానికి అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనమని ఏబీవీపీ కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ అన్నారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉండగా వెబ్ సైట్ హాక్ కావడంపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రశ్నాపత్రాల సైట్ హ్యాకింగ్ కి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్