పవిత్ర సిలువ కొండ జాతర మహోత్సవం

84చూసినవారు
పవిత్ర సిలువ కొండ జాతర మహోత్సవం
పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో సిలువకొండ పుణ్యక్షేత్రం యందు ఆదివారం 15-09-2024 జాతర కార్యక్రమం పరిగి విచారణ గురువులు ఆధ్వర్యంలో జరుగును. ఉదయం 9: 00 గంటలకు పరిశుద్ధ జపమాల, 9: 30 కి స్తుతి ఆరాధన, 11: 00 కు ఆగ్రా పీఠాధిపతులకు స్వాగతం సుమాంజలు, 11: 30 కి దివ్య బలి పూజ కార్యక్రమాలు జరుగును. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని, సిలువకొండ కమిటీ సభ్యులు, భక్తులు కోరుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you