ఒక్కసారిగా కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలు (వీడియో)

66చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా ఏపీలో పలు వంతెనలు కూలాయి. తాజాగా అనంతపురం జిల్లా కనేకల్ మండలం మాల్యం-నాగేపల్లి గ్రామాల నడుమ హెచ్‌ఎల్‌సీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్