పాఠశాలను సందర్శించిన ఎంపిడిఓ

67చూసినవారు
పాఠశాలను సందర్శించిన ఎంపిడిఓ
ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం కోస్గి మండలం భోగారం ప్రాథమిక పాఠశాలను ఎంపిడిఓ సాయి లక్ష్మీ సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న పనులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్