బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ ఎమ్మెల్యే పట్నం

1054చూసినవారు
బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తానని పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు అపోహలు నమ్మవద్దని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్