లోక్సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో కేరళలో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో త్రిసూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సురేష్ గోపి ప్రచారంలో డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక అసోంలోని లఖింపూర్ లోక్ సభ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం హిమంత బిశ్వశర్మ.. ‘ఆకౌ ఏక్బర్..
మోదీ సర్కార్’ అంటూ అసోం పాటకు స్టెప్పులు వేశారు.