ఎంపీని కలిసిన బిజెపి నాయకులు

65చూసినవారు
ఎంపీని కలిసిన బిజెపి నాయకులు
చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని వారి కార్యాలయంలో బుధవారం సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ వికారాబాద్ జిల్లా పూడూరు మండల బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల బిజెపి అధ్యక్షుడు రాఘవేందర్, ఉపాధ్యక్షుడు నర్సింలు, రాజు, రవి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్