వాయిదాపడ్డ చెక్కుల పంపిణీ కార్యక్రమం

65చూసినవారు
వాయిదాపడ్డ చెక్కుల పంపిణీ కార్యక్రమం
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరగబోయే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటంతో తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సోమవారం దోమ ఎంపీపీ అనసూయ తెలిపారు.

సంబంధిత పోస్ట్