అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎంఈఓ

50చూసినవారు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎంఈఓ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చాపలగూడెం అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం ఎంఈఓ హబీబ్ అహ్మద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గర్భిణులకు, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని బాలామృతాన్ని అందించాలన్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి క్రమం తప్పకుండా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్