పోచమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్

60చూసినవారు
పోచమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్
వికారాబాద్ జిల్లా పరిగిలోని పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు, బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, టి. మధుసూధన్ పాల్గోనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్