సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు

71చూసినవారు
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు
వికారాబాద్ జిల్లా పరిగి బిజెపి ఇన్ ఛార్జ్ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ మంగళవారం చేవెళ్ల పట్టణంలో కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయానికి కిసాన్ మోర్చా నాయకులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా, భాజపా నాయకులు పాల్గొన్నారు.