గుంతల మయంగా రోడ్డు

72చూసినవారు
గుంతల మయంగా రోడ్డు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో ప్రధాన రోడ్డు గుంతల మయంగా కావడం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతల్లో మురుగునీరు నిలవడంతో దోమల బెడద తో స్థానిక ప్రజలు అనారోగ్యాలు గురవుతున్నారని, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని శుక్రవారం స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్