స్వామిజీ జీవసమాధి.. బయటకు తీసిన పోలీసులు

63చూసినవారు
మద్దూరు మండలం రేణివట్ల (గ్రా) ఓ స్వామిజీ సజీవంగా సమాధిలోకి వెళ్లడం కలకలం రేపింది. సద్గురు సత్యానంద అలియాస్ హన్మంతు ఈనెల 5న అమావాస్య రోజున ధ్యాన మందిరంలో ఐదు రోజుల పాటు పూజలు చేసి వస్తానని, అప్పటి వరకు భజనలు చేయాలని భక్తులకు సూచించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భక్తులు చుట్టూ ఇటుకలతో కట్టేశారు. విషయం పోలీసులు అక్కడికి చేరుకొని భక్తులకు సర్ది చెప్పి హన్మంతును సమాధి నుంచి బయటకు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్